ఐపీఎల్ బెట్టింగ్ పై పోలీసు నిఘా ఎస్ఐ రాజారాం

ఐపీఎల్ బెట్టింగ్ పై పోలీసు నిఘా ఎస్ఐ రాజారాం

కారేపల్లి సాక్షి శ్రీ : ఐపీఎల్  క్రికెట్ బెట్టింగ్ లపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఎస్ఐ రాజారాం అన్నారు. ఈ మేరకు సింగరేణి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా బెట్టింగ్ కు పాల్పడినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. బెట్టింగ్ ల వల్ల జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు యువత నడవడికలపై శ్రద్ధ వహించాలిసూచించారు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు